పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ అప్పగింత

77చూసినవారు
పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ అప్పగింత
పోగొట్టుకున్న సెల్ ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు కొండమల్లేపల్లి పోలీసులు. శుక్రవారం ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం గోపాల్, చిన్న, శంకర్ ప్రసాద్ అనే వ్యక్తులు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకొని పీఎస్ లో పిర్యాదు చేశారు. వారి సెల్ ఫోన్ వివరాలను సీఈఐఆర్ అప్ లో నమోదు చేసి, అట్టి సెల్ ఫోన్లు వాడుతున్న వారి నుండి రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పిసి హేము నాయక్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్