ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే పార్టీ బీజేపీ: ఈటల రాజేందర్

85చూసినవారు
ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే పార్టీ బీజేపీ: ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగుల హక్కుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటేనని బీజేపీ రాష్ట్రనాయకులు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి పట్టభద్రులంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్