బహుజన్ సమాజ్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు పుట్టల దినేష్ సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భువనగిరి సూర్యాపేట సాంఘీక సంక్షేమ హాస్టల్లో విద్యార్థినుల వరుస హత్యల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేసి ప్రతి విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రే షియా వెంటనే ప్రభుత్వం ప్రకటించిచాలని కోరారు.