జిల్లా మాల ప్రజాసంఘాల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక

76చూసినవారు
జిల్లా మాల ప్రజాసంఘాల చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక
నల్గొండ జిల్లా కార్యాలయంలో మాల ప్రజాసంఘాల జేఏసీ నాయకులు చైర్మన్ జి. చెన్నయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, కె. ఆర్ నాగరాజు నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి హైదరాబాదులో 10లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామన్నారు. ఈ సన్నాహక సమావేశంలో భాగంగా మొదట నల్గొండలో నిర్వహిస్తున్నామని ఇక్కడ అన్ని మాల సంఘాల నాయకులతో చర్చించిన తర్వాత ఏకగ్రీవంగా మధుబాబుని ఛైర్మన్ గా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్