సరికొత్తగా బడిబాట కార్యక్రమం

69చూసినవారు
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం ఉపాధ్యాయులు సరికొత్తగా బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం వారు ప్రజల మధ్యకు వెళ్లి ప్రైవేట్ పాఠశాలలో చదివితే అయ్యే ఖర్చును వివరిస్తూ ఆ డబ్బును పిల్లల భవిష్యత్తుకు ఉపయోగించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల గురించి వారికి అర్ధమయ్యే రీతిలో కరపత్రాలలో ముద్రించి పంచారు.

సంబంధిత పోస్ట్