కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ

79చూసినవారు
కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో చండూరు మండలంలోని పరిషత్ ప్రాథమిక పాఠశాల బంగారుగడ్డలో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులు, మహనీయుల చిత్రపటాలు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాదగోని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కస్తూరి చరణ్ చేస్తున్న సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్