యోగా దినోత్సవంలో కళ్లెం సురేందర్ రెడ్డి

82చూసినవారు
యోగా దినోత్సవంలో కళ్లెం సురేందర్ రెడ్డి
చండూరు మున్సిపాలిటీ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తెలంగాణ ఉద్యమకారులు కళ్యాణ్ సురేందర్ రెడ్డి పలు యోగ ఆసనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆత్మకు, శరీరాన్ని ఏకం చేసి మహోన్నత ప్రక్రియ అన్నారు. ఈ యోగాను నిత్యం సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్