ఇంటింటికి బిజెపి నాయకులు ప్రచారం

75చూసినవారు
ఇంటింటికి బిజెపి నాయకులు ప్రచారం
నాగర్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పలు గ్రామాలలో ఆదివారం మండల ప్రధాన కార్యదర్శి ధనావత్ గోవిందు నాయక్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇంటింటా తిరిగి ఓటర్లకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలన్నారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి శానంపూడి సైది రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్