బుద్ధ వనాన్ని సందర్శించిన మంత్రి

52చూసినవారు
నాగార్జునసాగర్లోని బుద్ధవనానికి వచ్చిన మంత్రికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జూపల్లి కృష్ణారావు మొదటిసారిగా శనివారం నాగార్జునసాగర్ కు వచ్చారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంత్రికి బోకే అందజేసే స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్