ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం

54చూసినవారు
ఈనెల 29న రౌండ్ టేబుల్ సమావేశం
యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు ఇదారా అఖామత్ ఖానా హాల్, జైలు ఖా సమీపంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, రాజ్యాంగ బద్ధంగా ఉన్న హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్