అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి

60చూసినవారు
నల్గొండ పట్టణంలోని పానగల్ బైపాస్ వద్ద జరుగుతున్న రోడ్డు పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులు, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్