94 శాతం ఉత్తీర్ణత

77చూసినవారు
94 శాతం ఉత్తీర్ణత
కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 135 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 128 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో 129 విద్యార్థులు పరీక్షలు రాయగా 87 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఆయన వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 67. 4% ఉత్తీర్ణత వచ్చిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్