ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందన్నారు. రాబోయే మూడు రోజులు ఎండ తీవ్రత ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.