పౌరా దేవి యాత్రకు బయలుదేరిన భక్తులు

50చూసినవారు
నార్పూరు మండలంలోని కొత్తపల్లి వద్ద సేవాలాల్ దీక్షను స్వీకరించిన భక్తులు పౌరా దేవి యాత్రకు బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉట్నూరు మండలంలోని పులిమడుగు గ్రామం వద్ద సేవాలాల్ దీక్ష తీసుకున్న భక్తులకు ఆ గ్రామ యువకులు, ప్రజలు అన్నదానం నిర్వహించారు. సుమారు 400 మంది సేవాలాల్ భక్తులు పౌర దేవి యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బాబా టైగర్ చవాన్, ప్రదీప్, దినేష్, సురేష్, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్