నిర్లక్ష్యం వద్దు సుమా!

80చూసినవారు
నిర్లక్ష్యం వద్దు సుమా!
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో బాధపడేవారు ప్రభుత్వాసుపత్రులలో పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని ప్రభుత్వ వైద్యులు కోరారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వారు సూచించారు. సమీప ఆస్పత్రులలో పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్