జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తున్న విద్యార్థులు

71చూసినవారు
జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తున్న విద్యార్థులు
ఆదివాసి, గిరిజన విద్యార్థులు జాతీయస్థాయి క్రీడలలో రాణిస్తున్నారని ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడా శిక్షకులను, క్రీడాకారులను ఆమె సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటిడి అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్