కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నాయకులు ఆత్రం భాస్కర్ కోరారు. బుధవారం సాయంత్రం సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సుగుణక్కను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు.