ప్రారంభమైన అఖండ హరినామ సప్తహం

581చూసినవారు
ప్రారంభమైన అఖండ హరినామ సప్తహం
తానూర్ మండలం భోసి గ్రామంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ఆవరణలో శుక్రవారం నుండి అఖండ హరినామ సప్తాహం ప్రారంభమైంది. ఉదయం జ్ఞానేశ్వరి పారాయణం, మధ్యాహ్నం గాత భజన, రాత్రి కీర్తన కార్యక్రమాలు కొనసాగాయి. కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ, సప్తాహం కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్