కొండగట్టుకు బయలు దేరిన హనుమాన్ స్వాములు

62చూసినవారు
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఉమ్రీ(కె)గ్రామంలో బుధవారం హనుమాన్ పడి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం గురు స్వాముల అధ్వర్యంలో పడి మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి. ఇరుముడి కట్టారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు బయలు దేరారు. స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్