ఆత్మహత్య చేసుకున్న యువతి, యువకుని ఆచూకీ లభ్యం

1068చూసినవారు
బుధవారం రాత్రి నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఇద్దరు ఆత్మహత్య చెసుకున్న యువతి యువకుని ఆచూకీ లభ్యమైనట్లు గురువారం నిజామాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు సూరం శ్రీకాంత్(28), యువతి నందిత(20)గా గుర్తించేంచినట్లు తెలిపారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్