దంచికొట్టిన వర్షం

5600చూసినవారు
ముధోల్ నియోజకవర్గ ప్రజలు ఉదయం నుంచి రాత్రి వరకు మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. శనివారం వేకువజామున భైంసా పట్టణ కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వానకు ఈదురు గాలులకు కబీర్ మండలంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దింతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొక్క జొన్న, జొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్