దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

565చూసినవారు
తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో ఆదివారం అంబేడ్కర్ యువజన సంఘంట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రాజేందర్ మాట్లాడుతూ దళిత మహిళపై అంబేడ్కర్ ర్యాలీలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలపారు. వెంటనే దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్