పీఠాధిపతి కుటుంబాన్ని పరామర్శించిన ఆత్రం సుగుణ

1535చూసినవారు
పీఠాధిపతి కుటుంబాన్ని పరామర్శించిన ఆత్రం సుగుణ
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మ మండలం జంగావ్ గ్రామంలో గల జై జంగు జై లింగు ఘన్ సంస్థ పీఠాధిపతి కుమ్ర భగవంత్ మహరాజ్ కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పరామర్శించారు. ఆయన సతీమణి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్