విచారణ చేపట్టకుండా కేసు నమోదు చేయడం సరికాదు

56చూసినవారు
నిర్మల్ జిల్లా కుంటాల ఎంపీపీపై వైద్యురాలు ఫిర్యాదు చేయడంతో ఎలాంటి విచారణ చేపట్టకుండా పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కేసు ఎత్తివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ను సోమవారం కలుసుకొని వినతిపత్రం అందజేశారు. సీజనల్ వ్యాధులపై ఇటీవల సమీక్ష సమావేశం నిర్వహించిన సమయంలో పీహెచ్సీ వైద్యురాలిని ప్రశ్నించిన ఎంపీపీ గజ్జరాంపై రాజకీయఒత్తిళ్లతో కేసు నమోదు చేయించారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్