వైభవంగా జగదాంబ దేవి జాతర

68చూసినవారు
వైభవంగా జగదాంబ దేవి జాతర
మామడ మండలంలోని కిషన్ రావు పేట్ చెరువు మీది తండాలో శ్రీ జగదాంబ దేవి జాతరను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తండావాసులు ప్రత్యేక పూజలు జరిపారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దయతో నిర్మల్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఇందులో నాయకులు అమృత జై సింగ్, రాథోడ్ వసంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్