పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

51చూసినవారు
పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలను, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారికి ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. తొమ్మిది నెలల నుండి పెండింగ్ లో ఉన్న వేతనం ఇప్పటివరకు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని కోరారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్