ప్రయాణికుల సౌకర్యర్థం తాత్కాలిక షెడ్ల ఏర్పాటు

1571చూసినవారు
ప్రయాణికుల సౌకర్యర్థం తాత్కాలిక షెడ్ల ఏర్పాటు
గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా ఉండడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌరస్తా తదితర ప్రధాన కూడళ్లలో సోమవారం నిర్మల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆదేశాల మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. మండుటెండలో నిత్యం బస్సుల కొరకు వేచి ఉండే ప్రయాణికులకు కొంతమేరకు ఉపశమనం కల్పించినందుకు ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్