ప్రశాంతంగా ముగిసిన బార్ అసోసియేషన్ ఎన్నికలు

2247చూసినవారు
నిర్మల్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారులు నరేందర్, రమణ తెలిపారు. అధ్యక్షులుగా అల్లూరి మల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా వై. కవిత రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ఏ. ముత్తన్న, కోశాధికారిగా ఏ. నర్సారెడ్డి, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా పి. వంశీకృష్ణ, గ్రంథాలయ కార్యదర్శిగా సి. హెచ్ అర్చన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వోస మహేందర్ 38 ఓట్లతో విజయం సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్