జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదు

3648చూసినవారు
జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. చేవెళ్లలోని ఎర్రపల్లి వద్ద దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. పంజాబ్ గ్యాంగ్‌ను పెట్టి భూమి వైపు రాకుండా మారణాయుధాలు పట్టుకొని బెదిరిస్తున్నారని చెప్పారు. అతడి నుంచి రక్షణ కల్పించి తన భూమిని కబ్జా నుంచి విడిపించాలని కోరుతున్నాడు.

సంబంధిత పోస్ట్