ఆకట్టుకుంటున్న అయోధ్య బలరాముడు సెట్టింగ్

53చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని మహా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయోధ్య బాల రాముని అవతారంలో నెలకొల్పిన వినాయకుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. తాము ప్రతి ఏడాది గణేష్ మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని యూత్ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్