ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

76చూసినవారు
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి
బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పడగల్‌లో బుధవారం రోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లభిశెట్టి భానుచందర్, కార్యదర్శి వుత్తుర్ గంగాధర్, నోముల సతీష్, అనిల్, రాజు, సునీల్, శరత్, మనోహర్, ఉత్తుర్ శ్రీనివాస్, రాజయ్య, విరాట్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్