గాంధీ జయంతిని వినూత్న రీతిలో ప్రచారం

70చూసినవారు
గాంధీ జయంతిని వినూత్న రీతిలో ప్రచారం
అబుల్ హుస్సేన్ అనే వ్యక్తి గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆటోకు మైక్ కట్టుకొని గాంధీకి సంబంధించి పాటలతో వినూత్న రీతిలో ఆర్మూల్ పట్టణంలో వీధి వీధినా తిరుగుతూ ఘన నివాళులు అర్పించారు. 82 ఏళ్ల వయసులో దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మహనీయుల అడుగుజాడల్లో మనమందరం నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్