నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతి

61చూసినవారు
నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతి
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ అభివృద్ధి కొరకై నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి వినతిపత్రం అందించారు. నియోజకవర్గంలో కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిధులు లేక కుంటుపడుతున్నాయని, ఏ శాఖకు ఎంత నిధులు అవసరమో సీఎం వివరించారు.

సంబంధిత పోస్ట్