ఎస్జీఎఫ్ క్రీడా ప్రారంభోత్సవానికి వేముల ప్రశాంత్ రెడ్డి రాక

52చూసినవారు
ఎస్జీఎఫ్ క్రీడా ప్రారంభోత్సవానికి వేముల ప్రశాంత్ రెడ్డి రాక
బాల్కొండ నియోజకవర్గం లోని గురువారం ఉదయం 10: 30 గంటలకు కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో 68వ ఎస్జిఎఫ్ క్రీడా ప్రారంభోత్సవానికి శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతున్నరని బీఆర్ఎస్ పార్టీ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలిరావాలని జయరాం శ్రీనివాస్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్