వినాయక మండపం వద్ద గణపతి హోమం

66చూసినవారు
వేల్పూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం గణేష్ మండపం వద్ద గణపతి హోమం నిర్వహించామని యూత్ సభ్యులు తెలిపారు. ప్రతిరోజు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తాము ప్రతి ఏడాది గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్