హాస కొత్తూర్ లో మైనార్టీలకు ఇఫ్తార్ విందు

584చూసినవారు
హాస కొత్తూర్ లో మైనార్టీలకు ఇఫ్తార్ విందు
కమ్మర్ పల్లి మండలంలోని హాస కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు రంజాన్ సందర్భంగా ఆదివారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ముస్లిం మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, గంగాధర్, లింగారెడ్డి, మనోహర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్