విద్యుత్ ప్రమాదానికి గురై ఒకరు మృతి

11589చూసినవారు
విద్యుత్ ప్రమాదానికి గురై ఒకరు మృతి
మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన రైతు ధర్మనోళ్ల నర్సయ్య వ్యవసాయ తోటలో జొన్న పంట నందు ఉన్న కరెంటు వైరుకు గుర్తు తెలియని వ్యక్తి తగిలి ప్రమాదవశాత్తూ అక్కడికక్కడే చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి బుధవారం తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్