వెల్గటూర్ గ్రామంలో చలివేంద్రం ప్రారంభం

1113చూసినవారు
వెల్గటూర్ గ్రామంలో చలివేంద్రం ప్రారంభం
మెండోరా మండలంలోని వెల్గటూర్ గ్రామంలో బిజెపి నాయకులు ముస్కు మహేందర్ ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపంతో ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో ప్రజల సౌకర్యార్ధం, ప్రజల దాహర్తి తీర్చడం కోసం చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్