మంగల్ పాడ్ గ్రామంలో బందు ప్రశాంతం

54చూసినవారు
బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ శనివారం ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామస్తులు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బందును పాటించారు. బంధు ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను గ్రామ యువకులు బందును పాటించాలంటూ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్