పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

67చూసినవారు
పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ ఏసీపి శ్రీనివాస్ సూచించారు. శనివారం సాయంత్రం పట్టణ సిఐ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఒకరికి ఒకరు సహకరించుకుంటూ పండగలను నిర్వహించుకోవాలన్నారు. పండగలు మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్