రేపు సాధారణ సర్వసభ్య సమావేశం

1546చూసినవారు
రేపు సాధారణ సర్వసభ్య సమావేశం
చందూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శేషు, లావణ్య అధ్యక్షతన గురువారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని బుధవారం ఇన్ చార్జి ఎంపీడీవో తారాచంద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు అధికారులు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్