బోధన్‌లో న్యూరో ఆసుపత్రి ప్రారంభం

74చూసినవారు
బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్ కాలనీలో కొత్త బస్టాండ్ ప్రక్కన బోధన్ న్యూరో మెటర్నిటీ ఆసుపత్రిని గురువారం ప్రారంభించారు. బోధన్ ప్రజలు నిజామాబాద్, హైదరాబాద్ లాంటి దురప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడి ప్రజలకు అందుబాటులో బోధన్ న్యూరో ఆసుపత్రిని ప్రారంభించినట్లు వైద్యులు హర్ష వర్ధన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్