ముగిసిన బోధన్ పట్టణ గ్రామాభివృద్ధి కమిటీ నామినేషన్ ప్రక్రియ

77చూసినవారు
ముగిసిన బోధన్ పట్టణ గ్రామాభివృద్ధి కమిటీ నామినేషన్ ప్రక్రియ
బోధన్ పట్టణ గ్రామాబివృద్ధి కమిటీ, మహాలక్ష్మి ట్రస్టు ఎన్నికలకు శనివారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అధ్యక్ష పదవి కోసం 3, ప్రధాన కార్యదర్శి పదవికి 6, కోశాధికారి పదవికి 7, ఉపాధ్యక్ష పదవికి 5, సంయుక్త కార్యదర్శి పదవికి 6 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారులు, లోల శంకర్, పోషెట్టి, ఎంబెల్లి శంకర్, అజయ్, సాయిలు లు తెలిపారు. నామినేషన్ల స్క్రూటీని ఆదివారం చేపడతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్