అక్రమంగా మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు...

567చూసినవారు
అక్రమంగా మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు...
అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు మంగళవారం జరిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామ శివారులో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు, సిఐ అంజయ్య తమ సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేశారు. వే బిల్లులు లేని 2 జేసీబీలు, 3 మొరం టిప్పర్ లు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్