నీళ్లు లేక విద్యార్థుల ఇబ్బందులు

77చూసినవారు
నీళ్లు లేక విద్యార్థుల ఇబ్బందులు
బోధన్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో గత 20 రోజుల నుండి నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై విద్యార్థులతో మాట్లాడగా.. నీటి సమస్య ఉందని ఎలర్జీలు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్