సీఎం బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించరా?

564చూసినవారు
బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలపై సీఎం స్పందించకపోవడంపై బోధన్ ఎస్ఎఫ్ఐ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సమంజసం కాదన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్