యాడారంలో ధర్నా

6884చూసినవారు
కామారెడ్డి జిల్లా మండలం యాడారం గ్రామంలో నీళ్లు లేక ఆవేదనకు గురైన మహిళలు ఆదివారం ధర్నా చేయడం జరిగింది. ఈ సమస్య నుండి బయటపడేయాలని ఆవేదనతో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా రాజకీయ నాయకులు పట్టించుకోని ఈ సమస్యను దూరం చేయాలని కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్