వివాహిత గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆర్మూర్ లోని సంతోష్ నగర్ లో జరిగిం
ది. గుర్తు తెలియని దుండగ
ులు శనివారం మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు కోసి హత్య చేసినట్లు పట్టణ సీఐ రవికుమార్ తెల
ిపారు. ఈ ఘటనపై పోలీసులు కేస
ు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.