సంతలో గొర్రెల పెంపకం దారులపై దాడులు

2885చూసినవారు
సంతలో గొర్రెల పెంపకం దారులపై దాడులు
అధిక ధరలకు గొర్రె పొట్టేళ్లను కొనుగోలు చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆరే కటికే వ్యాపారస్తులు ఆంధ్ర గొర్రెల పెంపకం దారులపై దౌర్జన్యం చేశారు. మండల కేంద్రంలో శనివారం మేకల సంతకు ఆంధ్ర ప్రాంతం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి వచ్చిన 15 మంది గొర్రెల పెంపకం దారులపై కటికే సంఘం సభ్యులు దాడి చేసి సుమారు 45 గొర్రె పొట్టేళ్లను దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్