నిజామాబాద్ పట్టణంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా సిపిఐ మాస్ లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు వదిలిన మహనీయుడనీ కొనియాడారు.